హైదరాబాదులో జరు" />
హైదరాబాదులో జరు" />

 

రామ్ చరణ్ డుమ్మా.... కారణం చెప్పిన ఉపాసన!

By : Filmibeat Telugu

Published On: 2017-11-29

1.3K Views

01:21

"My husband Ram Charan did not attend GES 2017 event due to personal reasons," Upasana told to media.

హైదరాబాదులో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సులో రామ్ చరణ్ కూడా పాల్గొన్నాల్సి ఉన్నా.... ఇతర కారణాలతో ఆయన పాల్గొనలేక పోయారట. తెలుగు సినీ సెలబ్రిటీల్లో కేవలం రామ్ చరణ్‌కు మాత్రమే ఆహ్వానం అందింది. అయితే పలు కారణాలతో ఆయన గైర్హాజరు కావడంతో జిఇఎస్‌లో తెలుగు సెలబ్రిటీలెవరూ కనిపించకుండా పోయారు.
ఈ విషయమై ఉపాసన మీడియాతో మాట్లాడుతూ....ఈ సదస్సుకు చరణ్ కూడా హాజరై ప్రసంగించాల్సి ఉంది. కానీ ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన జీఈఎస్‌కు రాలేక పోతున్నారని ఉపాసన తెలిపారు.

Trending Videos - 18 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 18, 2024