AP CM YS Jagan Mohan Reddy On GSPC Compensation At East Godavari || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-11-21

350 Views

02:11

CM Jagan inagurated Fihsermen supporting scheme in East Godavari.With this new scheme they will get rs 10,000 iinstead of rs 4,000 as govt assistance.
#YSJaganMohanReddy
#GSPCCompensationmeeting
#ysrcp
#Fihsermensupportingscheme
#worldfisheriesday
#andhrapradesh

తాను ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. ముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ఈ పధకాన్ని ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు. డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు.. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిచే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నానని వివరించారు. ఈ రోజు నుండే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Trending Videos - 7 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 7, 2024