దేశంలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రధాని మోడీ ఆరా...!

దేశంలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రధాని మోడీ ఆరా...!

Prime Minister Narendra Modi has enquired Railway Board chairman Ashwani Lohani over the construction of the Vijayawada-Gudur third railway line. br #andhrapradesh br #amaravathi br #pmmodi br #enquiry br #videoconference br #RailwayZone br #Vijayawada br br ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ప్రధాని మోడి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ రైల్వే లైన్‌ కోసం భూసేకరణకు సంబంధించి, ఇతర చిన్న చిన్న సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని లోహాని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి తెలిపారు. ఏపీలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ భూమి, ఇతర భూసేకరణ వివరాలను ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ ప్రధానికి తెలిపారు.


User: Oneindia Telugu

Views: 246

Uploaded: 2018-08-30

Duration: 02:18

Your Page Title