శబరిమల తీర్పు పై సుప్రీం కోర్టు నవంబరు 13న విచారణ

శబరిమల తీర్పు పై సుప్రీం కోర్టు నవంబరు 13న విచారణ

శబరిమలపై తీర్పును సమీక్ష కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై నవంబరు 13న విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులిచ్చామని సీజే రంజన్‌ గోగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం న్యాయవాది మాథ్యూస్‌ నెడుంపరకు తెలియచేసింది.


User: Oneindia Telugu

Views: 206

Uploaded: 2018-10-24

Duration: 02:02

Your Page Title