రక్తమోడుతున్న చెయ్యితో బారికేడ్ల పైకి ఎక్కిన విద్యార్థి || Oneindia Telugu

రక్తమోడుతున్న చెయ్యితో బారికేడ్ల పైకి ఎక్కిన విద్యార్థి || Oneindia Telugu

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం వల్లే నిందితుడు కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2020-01-31

Duration: 01:04

Your Page Title