అమరులైన వీర సైనికులకు సంతాపం తెలిపిన ఏపీ శాసనసభ!

అమరులైన వీర సైనికులకు సంతాపం తెలిపిన ఏపీ శాసనసభ!

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన వీరసైనికులకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బుధవారం సంతాపం తెలిపింది. భారత జవాన్ల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ సంతాప తీర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు.


User: Oneindia Telugu

Views: 309

Uploaded: 2020-06-17

Duration: 02:45