Visakhapatnam : విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో చెలరేగిన మంటలు.. టర్బన్ ఆయిల్ లీక్ కావడం వల్లే!

Visakhapatnam : విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో చెలరేగిన మంటలు.. టర్బన్ ఆయిల్ లీక్ కావడం వల్లే!

విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో గురువారం తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ యూనిట్లలో మంటలు చెలరేగాయి. టర్బన్ ఆయిల్ లీక్ కావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 753

Uploaded: 2020-11-05

Duration: 01:32

Your Page Title