ఆ మూడు చట్టాలను రద్దు చేయాలి.. కేంద్రానికి రైతులు డిమాండ్!

ఆ మూడు చట్టాలను రద్దు చేయాలి.. కేంద్రానికి రైతులు డిమాండ్!

మూడు వ్యవసాయ బిల్లులపై దేశంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఇందిరా పార్కు వద్ద 13 రైతు సంఘాల దీక్ష చేపట్టాయి. దేశ రైతాంగానికి మాత్రమే కాకుండా రాష్ట్ర రైతాంగానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు.


User: Oneindia Telugu

Views: 246

Uploaded: 2020-12-17

Duration: 05:12

Your Page Title