Land Grabbing Issue:11 మంది మంత్రులపై ఆరోపణలు... ఆధారాలు బహిర్గతం Sampath Kumar

Land Grabbing Issue:11 మంది మంత్రులపై ఆరోపణలు... ఆధారాలు బహిర్గతం Sampath Kumar

AICC Secretary Sampath Kumar given power point presentation. Congress party given sensational power point presentation on Telangana ministers Land Grabbing In TS br #LandGrabbing br #Cmkcr br #TRS br #KCRcabinetministers br #AICCSampathkumar br #Telanganastate br #Congressparty br #Aicc br #Sampathkumar br #Powerpointpresentation br #Revanthreddy br #Uttamkumarreddy br br ప్రస్తుత మంత్రి వర్గంలోని మంత్రులు వారు పాల్పడిన భూ ఆక్రమణల గురించి ఆధారలతో పాటు పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ఇచ్చారు సంపత్ కుమార్. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, మహమూద్ ఆలీ, వి.శ్రీనివాస గౌడ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీద వచ్చిన వేలకోట్ల విలువ చేసే భూములు మీద సీఎం చంద్రశేఖర్ రావు పారదర్శక విచారణ జరిపించాలని సంపత్ డిమాండ్ చేసారు. క్యబినెట్ లో ఈటల రాజేందర్ తో కలిపి మొత్వం 12మంది మంత్రుల మీద వెలుగు చూస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అన్ని వివరాలతో గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసారు.


User: Oneindia Telugu

Views: 100

Uploaded: 2021-05-09

Duration: 06:16

Your Page Title