లెబనాన్ శరణార్ధుల శిబిరంలో భారీ పేలుడు

లెబనాన్ శరణార్ధుల శిబిరంలో భారీ పేలుడు

శరణార్ది శిబిరంలో భారీ పేలుడు సంభవించి అనేక మంది మృతిచెందిన ఘటన లెబనాన్‌లో చోటుచేసుకుంది. శరణార్దుల శిబిరంలో పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల కోసం నిల్వ చేసిన ఆయుధాలు పేలిపోయాయి. ఈ ఘటనలో డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. లెబనాన్ దక్షిణ ప్రాంతం టైర్ నగరంలోని ఈ పేలుడు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.


User: Telugu Samayam

Views: 73

Uploaded: 2021-12-11

Duration: 01:42