బీజేపీ కార్యాలయం వద్ద టెన్షన్.. టెన్షన్

బీజేపీ కార్యాలయం వద్ద టెన్షన్.. టెన్షన్

గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ శ్రేణులతో కలసి గిరిజన సంఘాల కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.. ఈ క్రమంలోనే భారీగా బీజేపీ కార్యకర్తలు సైతం అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులపై కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులు నిరసన కారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


User: Telugu Samayam

Views: 4

Uploaded: 2022-03-23

Duration: 02:15

Your Page Title