రాష్ట్రం మీదపడి తిన్నది చాలదని దేశంమీద పడ్డారు కేసీఆర్ - వైఎస్ షర్మిల *Telangana | Telugu OneIndia

రాష్ట్రం మీదపడి తిన్నది చాలదని దేశంమీద పడ్డారు కేసీఆర్ - వైఎస్ షర్మిల *Telangana | Telugu OneIndia

YS Sharmila lashed out at the formation of KCRs national party by saying that KCR fell on the state like a bandicoot | వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ ఇప్పుడు దేశం మీద పడుతున్నాడని నిప్పులు చెరుగుతున్నారు.


User: Oneindia Telugu

Views: 2.7K

Uploaded: 2022-10-03

Duration: 01:28

Your Page Title