గురుకులంలో 100మంది విద్యార్థులకు అస్వస్థత

గురుకులంలో 100మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poison for Students in Ambedkar Gurukulam in Naidupet : తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి విచారం వ్యక్తం చేశారు.


User: ETVBHARAT

Views: 137

Uploaded: 2024-07-15

Duration: 01:12

Your Page Title