క్వారీ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

క్వారీ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Accident in Quarry Several Dead: ఎన్టీఆర్ జిల్లాలో పరిటాల క్వారీలో ఘోర ప్రమాదం సంభవించి ముగ్గురు దుర్మరణం చెందారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.


User: ETVBHARAT

Views: 84

Uploaded: 2024-07-15

Duration: 04:23