గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది : మంత్రి పొంగులేటి

గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది : మంత్రి పొంగులేటి

Minister Ponguleti Fires On BRS : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో మరో 15 మధ్యతరహా తరహా నీటి ప్రాజెక్టులను కూడా ఆధునికీకరిస్తున్నట్లు వెల్లడించారు. సీతారామ అనుసంధాన కాల్వ పనులను మంత్రి పరిశీలించారు.


User: ETVBHARAT

Views: 5

Uploaded: 2024-08-09

Duration: 02:51

Your Page Title