'16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే - మోదీ చేసిందే రెండింతలు ఎక్కువ'

'16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే - మోదీ చేసిందే రెండింతలు ఎక్కువ'

Telangana Congress Protest Against Adani Issue : సెబీ ఛైర్​పర్సన్​ అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్​ రెడ్డి డిమాండ్​ చేశారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్​ పార్లమెంటు కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. గన్​పార్క్​ వద్ద జరిగిన నిరసనల్లోbr ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నిరసన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-08-22

Duration: 01:37

Your Page Title