ఈనెల 10న మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం

ఈనెల 10న మంత్రి సురేఖకు నోటీసులు జారీ చేసే అవకాశం

Akkineni Nagarjuna Defamation Suit Updates : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ న‌టుడు అక్కినేని నాగార్జున క్రిమినల్ కేసుతో పాటు, పరువు నష్టం దావా వేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరగగా, నాగార్జున వాంగ్మూలాన్ని నేడు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున హాజరవ్వగా ఆయన వెంట తన సతీమణి అక్కినేని అమల, కుమారుడు నాగ చైతన్య వచ్చారు. ఈ కేసులో నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డ్​ చేసింది. ఆయనతో పాటు మిగతా సాక్షుల స్టేట్​మెంట్​ల‌ను సైతం నమోదు చేస్తోంది.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2024-10-08

Duration: 01:52

Your Page Title