టీటీడీ ఛైర్మన్‌ మొదటి మీడియా సమావేశం

టీటీడీ ఛైర్మన్‌ మొదటి మీడియా సమావేశం

TTD Chairman BR Naidu Media Conference: టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్‌ నాయుడు తొలిసారి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ మీడియాతో మాట్లాడిన ఆయన, తనను ఛైర్మన్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబు, ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ఇదో కొత్త మలుపుగా భావిస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని, దీని కారణంగా తాను గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదన్నారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-10-31

Duration: 05:18