YS Jagan : సంక్రాంతి తర్వాత సమరమే.. నేతలకు దిశానిర్దేశం చేసిన జగన్ | Oneindia Telugu

YS Jagan : సంక్రాంతి తర్వాత సమరమే.. నేతలకు దిశానిర్దేశం చేసిన జగన్ | Oneindia Telugu

ys jagan will start statewide campaign program from January 2025 br br సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు జగన్ సిద్దమవుతున్నారు. ఈ రోజు పార్టీ ముఖ్యనేతలతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు "ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దాని కంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది. జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలి. మండలం, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మూడు స్థాయిల్లో ఆందోళనలపై కార్యాచరణ చేపట్టాలి' అని జగన్ సూచించారు. br br #ysjagan br #ysrcp br #ysjagancampaign br #jaganprajadaebad br #ysjaganpadhayatra br #ysjaganbusyatra br #ysjaganmohanreddy br #ysrcongresspartybr br Also Readbr br గేరు మార్చిన జగన్ - ఇక పోరుబాట, షెడ్యూల్ ప్రకటన..!! :: br `జమిలి` వేళ.. జగన్ గ్రీన్ సిగ్నల్..!! :: br జగన్‌పై రఘురామ కృష్ణంరాజు పాజిటివ్ కామెంట్స్ :: br br br ~ED.232~PR.358~HT.


User: Oneindia Telugu

Views: 375

Uploaded: 2024-12-04

Duration: 01:51

Your Page Title