సీపీ ఎదుట విచారణకు హాజరైన మంచు బ్రదర్స్

సీపీ ఎదుట విచారణకు హాజరైన మంచు బ్రదర్స్

Manchu Mohan Babu Family Issue : కుటుంబ వివాదం, ఘర్షణల నేపథ్యంలో మోహన్‌బాబు కుమారులు మంచు మనోజ్‌, మంచు విష్ణు రాచకొండ పోలీస్‌ కమిషనర్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ సుధీర్‌బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జల్‌పల్లిలోని నివాసం దగ్గర జనం గుమిగూడొద్దని మరోసారి గొడవలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సీపీ హెచ్చరించారు. మరోవైపు జర్నలిస్టుపై దాడి విషయంలో మోహన్‌బాబుపై కూడా పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-12-12

Duration: 04:15

Your Page Title