విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు- సముద్రంలో ఈత కొట్టి

విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు- సముద్రంలో ఈత కొట్టి

ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని నిరూపించింది ఆమె. ఎప్పుడూ చెరువులు, నదుల్లో దిగటం తెలియని ఆమె నలభై ఏడేళ్ల వయసులో శ్రీలంక జలసంధిని అవలీలగా ఈదేశారు. ఈ ఏడాది మార్చిలో పాక్‌జలసంధి 30 కి.మీ దూరాన్ని 13 గంటల 43 నిమిషాల్లో ఈదిన తెలంగాణ తొలి మహిళగా గుర్తింపు పొందారు.


User: ETVBHARAT

Views: 9

Uploaded: 2024-12-29

Duration: 01:21