తిరుపతి తొక్కిసలాట ఘటన - ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తిరుపతి తొక్కిసలాట ఘటన - ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

TIRUPATI STAMPEDE INCIDENT: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా భక్తులు తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది అస్వస్థతకు గురయ్యారు. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-01-09

Duration: 08:33

Your Page Title