విజయవాడలో ఎన్టీఆర్​ ట్రస్ట్‌ భవన్‌- శంకుస్థాపన

విజయవాడలో ఎన్టీఆర్​ ట్రస్ట్‌ భవన్‌- శంకుస్థాపన

NTR Trust Bhavan Bhoomi Pooja in Vijayawada : నగరంలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ భవన్‌ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్‌ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.


User: ETVBHARAT

Views: 8

Uploaded: 2025-03-06

Duration: 01:48

Your Page Title