మూడో ఆడబిడ్డ జన్మిస్తే రూ.50 వేలు

మూడో ఆడబిడ్డ జన్మిస్తే రూ.50 వేలు

Home Minister Anita and MP Kalisetti at Womens Day Celebrations : ఆడపిల్లలే ముఖ్యమని నేటి సమాజం భావిస్తోంది. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం సమాజ బాధ్యత అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రి, హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిధిగా హాజరవ్వగా, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అతిది విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా కలెక్టర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందల్, పలుశాఖల అధికారులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-03-08

Duration: 02:47