ఈసారి గంట కేటాయిస్తే EVMలను దాటి YSRCPదే అధికారం: కారుమూరి నాగేశ్వరరావు | YS జగన్ | Asianet Telugu

ఈసారి గంట కేటాయిస్తే EVMలను దాటి YSRCPదే అధికారం: కారుమూరి నాగేశ్వరరావు | YS జగన్ | Asianet Telugu

తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. "బీసీలు అంతా కలిసికట్టుగా పని, కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ అని మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. చంద్రబాబు ఏ రోజూ నిజం చెప్పరు, కూటమి పాలన దోచుకో, దాచుకో, పంచుకోలా సాగుతుంది. బీసీలు ఐక్యతతో కష్టపడి మళ్ళీ అధికారం సాధిద్దాం. మనం అంతా క్షేత్రస్ధాయిలో సమన్వయం చేసుకుని ఉత్సాహంగా ముందుకెళదాం. రాష్ట్రస్ధాయి నుంచి గ్రామ స్ధాయి వరకు కమిటీలు వేసుకుని పార్టీని పటిష్టం చేసుకుందాం. నేను దేవుడికి తప్ప ఎవరికీ భయపడను, నాపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని కారుమూరి పేర్కొన్నారు.br br #karumurivenkatanageswararao #ysrcp #ysjagan #appolitics #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 159.9K

Uploaded: 2025-04-20

Duration: 02:31

Your Page Title