ఏపీలో 80 కొత్త రైతు బజార్లు - గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఏపీలో 80 కొత్త రైతు బజార్లు - గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన సీఎం చంద్రబాబు

రైతుబజార్ల పెంపునకు కూటమి సర్కార్‌ నిర్ణయం - ప్రస్తుతం ఏపీలో 127 ఉండగా, అదనంగా మరో 80 బజార్లను తీసుకొచ్చేందుకు కసరత్తు, కూరగాయలతో పాటు వాణిజ్య పంటలనూ అమ్మేలా చర్యలు


User: ETVBHARAT

Views: 124

Uploaded: 2025-09-06

Duration: 02:31