కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి - స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య

కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి - స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య

మల్కాజిగిరి జవహర్‌నగర్‌లో స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య - ప్రత్యర్థులే చంపి ఉంటారని భావిస్తున్న పోలీసులు - ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు


User: ETVBHARAT

Views: 12

Uploaded: 2025-12-08

Duration: 01:21