మహిళా క్రికెటర్​ శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం - చెక్​ అందజేసిన మంత్రి లోకేశ్​

మహిళా క్రికెటర్​ శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం - చెక్​ అందజేసిన మంత్రి లోకేశ్​

ఉండవల్లి నివాసంలో శ్రీచరణికి చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేశ్​ - నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం


User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-12-17

Duration: 01:10