భక్తులను ఆపే హక్కు ఎవరికీ లేదు - అసత్య ప్రచారాలు నమ్మొద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు

భక్తులను ఆపే హక్కు ఎవరికీ లేదు - అసత్య ప్రచారాలు నమ్మొద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు

డిసెంబర్​ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు - గత అనుభవాల దృష్ట్యా సబ్‌కమిటీ ఏర్పాటు - సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దన్న బీఆర్​ నాయుడు


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-12-23

Duration: 01:56